Tag:karimnagar

KTR | నా వెంట్రుక కూడా పీకలేరు.. దేనికైనా సిద్ధమే.. కేటీఆర్ వార్నింగ్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా జరగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్...

Karimnagar | కేటీఆర్ బర్త్ డే ఎఫెక్ట్: వివాదాస్పదంగా మారిన బీఆర్ఎస్ నేత ప్లెక్సీ

Karimnagar | తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకులను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొందరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే, మరికొందరు...

Minister KTR | వ్యవస్థలో లోపాలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అగం కావద్దని, ఎవరో...

హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హుజురాబాద్(Huzurabad) మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ను ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపు వస్తున్న...

Gun Firing |కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

Gun Firing |తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరీనంగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్థరాత్రి నాలుగు రౌడీషీటర్లు బీభత్సం సృష్టించారు. అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనని...

తెలంగాణ రైతులకు మంత్రి గంగుల శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై...

నేడు సీఎం కేసీఆర్ 4 జిల్లాల పర్యటన

సీఎం కేసీఆర్(CM KCR) నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో...

ED IT raids: హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ, ఐటీ దాడులు

ED IT raids at Hyderabad and Karimnagar: హైదరాబాద్‌, కరీంనగర్‌లో గ్రానైట్‌ మైనింగ్‌ అక్రమాలపై ఈడీ, ఐటీ కొరడా ఝలపించింది. మైనింగ్‌ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు....

Latest news

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...

నీకిది తగునా..? సీఎం జగన్‌కు వివేకా సతీమణి లేఖ..

ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ...

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...