Lakshmi Kataksham: లక్ష్మీ దేవిని ఎలా పూజిస్తే వెంటనే సంపదలు లభిస్తాయి?

-

Lakshmi Kataksham: భక్తిశ్రద్ధలతో నమస్కారం పెట్టినా లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనపై ఉంటుంది. కానీ అమ్మవారిని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పూజలు చేయాల్సిందే. మరి అమ్మవారిని ఎలా పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే మంచిది. అలాగే గులాబీ, తామర పువ్వు, మల్లెలు, సన్నజాజులతో పూజ చేసినా మంచిదే.

అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం (Lakshmi Kataksham)తో సంపదలు చేకూరుతాయి.

Read Also: రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...