Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

-

వైశాఖ శుద్ధ తదియను “అక్షయ” తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు. అయితే అంతా శుభప్రదంగా భావించే ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.

  • పరశురాముని జన్మదినం ఈరోజే.
  • పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు ఇది.
  • శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.
  • వ్యాస మహర్షి మహా భారతంను వినాయకుని సహాయముతో రాయడం మొదలుపెట్టిన రోజు.
  • సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.
  • శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.
  • ఆదిశంకరులు “కనకధారాస్తవం”ను చెప్పిన రోజు(Akshaya Tritiya).
  • అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.
  • ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు.
Read Also: వేసవిలో జుట్టు రాలకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | కాంగ్రెస్.. కరోనా కన్నా డేంజర్: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా...

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును...