మన దేశంలో ప్రముఖ వినాయకుడి ఆలయాలు ఇవే

-

ఏ పూజ జరిగినా తొలి పూజ అందుకునేది ముందు వినాయకుడే అని చెప్పాలి, అందుకే ముందు ఎక్కడ ఏం పూజ జరిగినా వినాయకుడ్ని ప్రతిష్టిస్తారు పూజ చేస్తారు, అయితే వినాయక చవితి రోజున అనేక లక్షల మండపాలు ఏర్పాటు చేసి దేశం అంతా ఎంతో ఘనంగా వినాయకుడి నవరాత్రులు జరుపుతాం.

- Advertisement -

కాని ఈ ఏడాది కరోనా కారణంగా కేవలం దేవాలయాల్లో ఇంట్లో మాత్రమే పూజలు చేసుకుంటున్నారు.. వీధి మండపాలకు చాలా ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వడం లేదు, అయితే మన దేశంలో ప్రముఖ వినాయకుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

కర్పగ వినాయక మందిరం, పిళ్ళైయార్ పట్టి, తమిళనాడు
ఆంధ్ర ప్రదేశ్ – కాణిపాకం
మహారాష్ట్ర – వై, మోరెగావ్ మధ్య ప్రదేశ్ – ఉజ్జయిని
గుజరాత్ – బరోడా, ఢోలక్, వల్సాద్
రాజస్థాన్ – జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ పాలి
బీహార్ – బైద్యనాధ్
ఉత్తరప్రదేశ్ – వారాణసి ధుండిరాజ్ మందిరం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...