కరోనా అప్డేట్..తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య..తాజా బులెటిన్ ఇదే..

0
42

ఇండియాలో కరోనా మహమ్మారి పీడ క్రమక్రమంగా విరగడవుతుంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 2876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,98,938 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,811 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89. 11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 98 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,16,072 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,60,93,107 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 18,92,143 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1106 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,24,50,055 కు చేరింది.