కిడ్నీల్లోని రాళ్ల‌ను ఇట్టే క‌రిగించే సూపర్ ఔషధ మొక్క ఇదే?

0
43
3D Illustration von menschlichen Nieren mit Querschnitt

వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.

అందుకే మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఉన్నవారికి ఈ మొక్క చక్కని ఔషధంగా పనిచేస్తుందని తాజాగా చేసిన పరిశోధనాలో వెల్లడయింది. నేల ఉసిరి మొక్క ఆకుల‌కు కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించే శ‌క్తి ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అందువ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఈ మొక్క ఆకుల‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మొదటగా ఉసిరి మొక్క ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి నీళ్లు పోసి స‌న్న‌ని మంట‌పై  కాసేపు మరిగించాలి.

ఈ విధంగా నేల ఉసిరి ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసుకుని ఉద‌యం, సాయంత్రం భోజ‌నం అనంత‌రం ఒక గంట విరామం ఇచ్చి ఈ క‌షాయాన్ని తాగుతూ ఉండడం వల్ల అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇలా  నెల రోజుల పాటు తాగితే కిడ్నీల్లో రాళ్ళూ ఇట్టే కరిగిపోతాయి. ఈ కాషాయం కీళ్ల నొప్పుల‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.