Group 2 ఉద్యోగాలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

-

తెలంగాణలో Group-2 దరఖాస్తుల ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 783 పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీపడనున్నారు. ప్రస్తుతం Group 2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీ ఖరారుపై టీఎస్‌పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. గ్రూప్‌ 2 ఉద్యోగ నోటిఫికేషన్‌లో రాతపరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. పరీక్ష తేదీలపై ఫిబ్రవరి చివరి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై...

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల...