BRO | పవన్-సాయితేజ్ బ్రో సినిమా అప్‌డేట్.. అదిరిపోయిన కొత్త పోస్టర్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం బ్రో(BRO). తమిళ దర్శకుడు సముద్రఖని(Samuthirakani) డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన బ్రో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తాజాగా.. బ్రో(BRO) ఫస్ట్‌ సింగిల్‌‌పై క్లారిటీ ఇచ్చారు. ‘మై డియర్ మార్కండేయ’ లోడింగ్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. రేపు(జులై 8న) సాయంత్ర 4:05 గంటలకు సాంగ్ ను విడుదల చేయనున్నారు. కాగా, జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఎస్ థమన్ టీం మ్యూజికల్ బ్లాస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మొదటి పాట ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో స్టైలిష్‌గా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మీ స్పీకర్లు పేలడం గ్యారంటీ.. అంటూ తమన్ ట్వీట్ చేశారు.

- Advertisement -
Read Also: ఇందుకే కదా.. షారుఖ్‌ను బాలీవుడ్ బాద్ షా అనేది!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం...