నాగార్జున ధనుష్ సరికొత్త ప్రాజెక్ట్ అందరి చూపు దానిపైనే

నాగార్జున ధనుష్ సరికొత్త ప్రాజెక్ట్ అందరి చూపు దానిపైనే

0
33

అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు, టాలీవుడ్ లో ఈ మన్మధుడ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి, ఇక మరిన్ని కధలు కూడా వింటూ ఆ చిత్రాలకు కూడా సైన్ చేస్తున్నారు.
వరసగా హిందీ, తమిళ సినిమాలు కూడా చేస్తున్నారు నాగ్ ..ఇప్పటికే బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు

ఇక హీరో ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ అనే భారీ మల్టీస్టారర్లో నటించడానికి ఒప్పుకున్నాడు మన్మధుడు.రెండేళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రాన్ని ప్రారంభించాడు.

ఇక ఈ చిత్రం కొద్ది షూటింగ్ పూర్తి అయింది, మలివిడత షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది.
దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ధనుష్ ప్లాన్ చేశారు. నాన్ రుద్ర అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. శరత్ కుమార్, ఎస్జే సూర్య, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోయే ఈ సినిమాని తెండాల్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. దీనిపై కూడా చిత్ర యూనిట్ చాలా హోప్స్ పెట్టుకుంది.