ఏంట్రా ఈ జీవితం అంటూ సాయితేజ్ ఎమోషనల్

-

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయితేజ్(Sai Dharam Tej) ఎమోషనల్ అయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన కొత్త చిత్రం విరూపాక్ష(Virupaksha) చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా తేజు మాట్లాడుతూ 2016వరకు తన కెరీర్ బాగుందని..ఆ తర్వాత వరుసగతా ఆరు ఫ్లాపులు వచ్చాయన్నాడు. చిత్రలహరి మూవీ తర్వాత తన కెరీర్ బాగుదంనుకున్న తరుణంలో ఓ దుర్ఘటన జరిగిందని తెలిపాడు. 2021లో యాక్సిడెంట్ అయిందని.. కళ్లు తెరిచి చూసింది మా అమ్మ గారినే.. సారీ చెబుదాం అంటే మాట కూడా రాలేదని భావోద్వేగానికి గురయ్యాడు. ఏంట్రా ఈ జీవితం అనిపించింది అంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు తేజు(Sai Dharam Tej). ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు నా అభిమానుల కోసం మళ్లీ సినిమాలు తీయాలనుకున్నానని తెలిపాడు. మీ కోసం కష్టపడుతూనే ఉంటానన్నాడు. కాగా సుకుమార్ ప్రజెంట్ చేస్తున్న విరూపాక్ష చిత్రం ఈ నెల 21న అన్ని భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -
Read Also: ‘రంగస్థలం’ను మించిన పవర్ ఫుల్‌లో రోల్‌లో రామ్ చరణ్?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...