Sai Pallavi | `ఆ సినిమాను తలుచుకొని ఎమోషనల్ అయిన సాయిపల్లవి

-

రాణా దగ్గుబాటి(Rana)-సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఏడాది పూర్తి కావడంతో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు మాత్రం అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల ఏడాది కావడంతో సాయి పల్లవి(Sai Pallavi) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విరాటపర్వం(Virataparvam) సినిమా తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
Read Also:
1. ఎంత కన్విన్స్ చేసినా తప్పలేదు.. ఆదిపురుష్‌లో ఆ డైలాగ్స్ తొలగింపు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...