ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ కే’ మూవీ!

-

Project K: ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గెంతేసే వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. కథని రెండు భాగాలుగా చూపించడం ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఓ ట్రెండ్ గా మారింది. ‘బాహుబలి’ నుంచి ఈ తరహాలో వచ్చిన సినిమాలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే'(Project K) సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా చిత్ర బృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...