ఆ రెండు డేట్స్ లో ప్రభాస్ సినిమాపై అప్ డేట్

-

రాధే శ్యామ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి అయింది , ఇక మరో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు ప్రభాస్, సలార్ సినిమా ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు ప్రభాస్.. ఇక ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్లనుంది ముంబైలో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు,
సలార్ ఇటీవలే ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.

- Advertisement -

అయితే ఈ రెండు సినిమాలు ఒకే మరి మూడో చిత్రం గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు… వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక సంక్రాంతికి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. కాని ఎలాంటి అప్ డేట్ రాలేదు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ను సోషల్ మీడియా ద్వారా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.. దీనిపై తాజాగా ఆయన స్పందించారు…జనవరి 29న –ఫిబ్రవరి 26న అప్ డేట్స్ వస్తాయంటూ సమాధానం వచ్చింది.. సో ఎలాంటి సర్ ఫ్రైజ్ వస్తుందా అని చూస్తున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ చేసిన కుట్ర ఇదే.. టీడీపీ ట్వీట్ వైరల్ ..

ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ...

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర...