ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు.. నలుగురు జవాన్ల సజీవ దహనం

-

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్-జమ్ము హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం సమయంలో వాహనంలో నలుగురు జవాన్లు ఉండగా వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణంలో ఉండగా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించే లోపే ఈ ఘోరం జరిగిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసునున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Read Also: కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...