ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు.. నలుగురు జవాన్ల సజీవ దహనం

-

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్-జమ్ము హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం సమయంలో వాహనంలో నలుగురు జవాన్లు ఉండగా వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణంలో ఉండగా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించే లోపే ఈ ఘోరం జరిగిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసునున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Read Also: కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...