అలర్ట్: దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. రాష్ట్రాలు అప్రమత్తం

-

Corona Updates |దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. నిన్నటి వరకు 6వేల లోపు కేసులు నమోదవ్వగా.. తాజాగా 8వేలకు చేరులతో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,830 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 40,215 యాక్టివ్ కేసులు ఉండగా పాజిటివిటీ రేటు 3.65శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771గా ఉంది. మరణాల రేటు 1.19శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.72శాతంగా నమోదైంది.

- Advertisement -

Corona Updates |ఇక దేశంలో ఇప్పటివరకు 220.66కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో పలు రాష్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడడంతో భౌతికదూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశాయి.

Read Also: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...