Diwali: ఆయోధ్యలో వేడుక..15 లక్షల దీపాలతో కొత్త రికార్డు

-

Diwali: ఆరేళ్ల క్రితం ప్రారంభమైన అయోధ్య దీపోత్సవ్‌ అరుదైన రికార్డు నెలకొల్పింది. రామ జన్మభూమిలో ప్రధాని మోదీ సమక్షంలో సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. సుమారు 20వేల మంది వాలంటీర్లు సరయు నది ఒడ్డున 15,76,000ల దీపాలను వెలిగించారు. రామ జన్మభూమిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. రామమందిరాన్ని ప్రతిబింబించాలే దీపాలతో చిత్రాన్ని రూపొందించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Read also: హాస్టల్‌లో చేరుతున్నారా.. అప్రమత్తంగా ఉండండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....