అయ్యప్ప భక్తులకు కేంద్రం సూపర్ న్యూస్

-

శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల సమీపంలోని కొట్టాయం దగ్గర గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోడీకి కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా మధ్యతరగతి, తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొందగలరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...