అమెరికా సంస్థను న్యాయ సలహా కోరిన అదానీ గ్రూప్ !

-

Gautam Adani: హిండెన్ బర్గ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మోసాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక వల్ల అదానీ సంస్థ భారీగా నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో న్యాయసేవలను అందించే అమెరికన్ సంస్థ వాల్టెల్ లిప్టన్ను సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హిండెన్ బర్గ్ ను ఎదుర్కోవడంపై అదానీ గ్రూప్ ఆ సంస్థ సీనియర్ లాయర్ల సూచనలు కోరినట్లు తెలిపింది. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఆరోపించింది.

- Advertisement -
Read Also:

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...