అమెరికా సంస్థను న్యాయ సలహా కోరిన అదానీ గ్రూప్ !

-

Gautam Adani: హిండెన్ బర్గ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మోసాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక వల్ల అదానీ సంస్థ భారీగా నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో న్యాయసేవలను అందించే అమెరికన్ సంస్థ వాల్టెల్ లిప్టన్ను సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హిండెన్ బర్గ్ ను ఎదుర్కోవడంపై అదానీ గ్రూప్ ఆ సంస్థ సీనియర్ లాయర్ల సూచనలు కోరినట్లు తెలిపింది. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఆరోపించింది.

- Advertisement -
Read Also:

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీ, తెలంగాణలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ

దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...