పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు పెంపు

-

PAN Aadhaar |పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ గడువును జూన్ 30, 2023 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఈ నెల 31తో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే పాన్-ఆధార్(PAN Aadhaar) లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని అలాగే ఈ ప్రక్రియ కోసం వసూలు చేస్తున్న రూ.1000 రుసుమును కూడా తొలగించాలని ఇటీవల లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖకు రాశారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తూ మరో మూడు నెలల గడువు పొడిగించింది.

- Advertisement -
Read Also: ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...