పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు పెంపు

-

PAN Aadhaar |పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ గడువును జూన్ 30, 2023 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఈ నెల 31తో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే పాన్-ఆధార్(PAN Aadhaar) లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని అలాగే ఈ ప్రక్రియ కోసం వసూలు చేస్తున్న రూ.1000 రుసుమును కూడా తొలగించాలని ఇటీవల లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖకు రాశారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తూ మరో మూడు నెలల గడువు పొడిగించింది.

- Advertisement -
Read Also: ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...