విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

-

Delhi Airport |ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా, విమానాశ్రయ అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేసింది. మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Read Also: ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...