విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

-

Delhi Airport |ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా, విమానాశ్రయ అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేసింది. మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Read Also: ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...