రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి

-

భారత ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి.. విదేశాలకు వెళ్లి భారత న్యాయవ్యవస్థను, సైన్యాన్ని, ఎన్నికల సంఘాన్ని అవమానించేలా మాట్లాడటం ఏంటని రాహుల్ పీయూష్ మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే సారీ చెప్పాలని అన్నారు. కాగా, లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో రచ్చ సృష్టించారు. లోక్‌సభలో బీజేపీ చర్య కారణంగా సభా కార్యకలాపాలు సాగలేదు. గందరగోళం కారణంగా లోక్‌సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది.

- Advertisement -
Read Also: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...