వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా

-

World Test Championship |వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా చేరింది. క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో WTC ఫైనల్‌కు టీమిండియా టిక్కెట్‌ను నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య పోటీ జరగనుంది. 2021న 23 జూన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సౌతాంప్టన్ ఓటమి ఎదురైంది. దీంతో విజేతగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. అయితే, ఈసారి న్యూజిలాండ్ టీం WTC టైటిల్‌కు చాలా దూరంలో నిలిచింది. కానీ, శ్రీలంక టీం మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు టీమిండియాకు గట్టిపోటీ ఇస్తూ వచ్చింది. ఇలాంటి హోరాహోరీ పోరులో లంక తొలి టెస్టులో ఓటమిపాలైంది. దీంతో భారత్ ఫైనల్‌(World Test Championship)కు దూసుకెళ్లింది.

- Advertisement -
Read Also: కేంద్రం వివక్ష చూపినా.. తెలుగు సినిమా సత్తా చాటింది: మంత్రి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...