Supreme Court: నేడు సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌కు వీడ్కోలు

-

Supreme Court Chief Justice of india uday umesh lalits last working day today: భారత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌కు ఈ రోజు వీడ్కోలు పలకనున్నారు. ఆయన నవంబర్‌ 8న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. నవంబర్ 8న గురునానక్‌ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే వీడ్కోలు చెప్పనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు 49వ ప్రధాన సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ బాధ్యతలు చేపట్టారు. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. కాగా.. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డీవై. చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | టీటీడీ అన్నప్రసాదం మెనూలో చేరిన కొత్త వంటకం

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా...

SC Classification | ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు

ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత...