Supreme Court: నేడు సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌కు వీడ్కోలు

-

Supreme Court Chief Justice of india uday umesh lalits last working day today: భారత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌కు ఈ రోజు వీడ్కోలు పలకనున్నారు. ఆయన నవంబర్‌ 8న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. నవంబర్ 8న గురునానక్‌ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే వీడ్కోలు చెప్పనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు 49వ ప్రధాన సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ బాధ్యతలు చేపట్టారు. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. కాగా.. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డీవై. చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...