Supreme court :సుప్రీం కీలక తీర్పు.. వారిని తిట్టినా, బెదిరించినా ఐదేళ్ల జైలు శిక్ష!

-

Supreme court verdict on harrasments on Journalists: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, జర్నలిస్టులకు వరంగా మారింది. ఇకపై జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా రూ. 50 వేల జరిమానాతో లేదా ఐదేళ్ల కఠిన కారాగార శిక్షార్హులు అవుతారని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వృత్తిపరంగా ఎటువంటి భయాందోళనలకు తావు లేకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని జర్నిలిస్టు సంఘాల నేతలు, సీనియర్‌ జర్నలిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో రాజకీయ నేతల నుంచి జర్నలిస్టులకు రక్షణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...