టుడే ఏపీ కరోనా అప్ డేట్స్…

టుడే ఏపీ కరోనా అప్ డేట్స్...

0
55

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి… తాజాగా 24 గంటల్లో మరో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం 2137 కరోనా కేసులు నమోదు అయ్యాయి..అందులో 1142 మంది దిశ్చార్జ్ అయ్యారు… 42 మంది మృతి చెందారు… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 948 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి… ఏఏ జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయంటే…

అనంతపురం జిల్లాలో 3
చిత్తూరు జిల్లాలో 11
ఈస్ట్ గోదావరి జిల్లాలో 4
గుంటూరు 12
కృష్ణా జిల్లాలో 3
కర్నూల్ జిల్లాలో 7
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది మొత్తం 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ…