చంద్రబాబుకు వెరీ బిగ్ షాక్… మూడు రాజధానులకు లైన్ క్లియర్…

-

ఏపీ ప్రధాన ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది… మూడు రాజధానులు బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు… అలాగే సీఆర్డీఏ బిల్లును కూడా ఆమోదించారు…

- Advertisement -

మూడు వారల క్రితం సర్కార్ సీఆర్డీఏ బిల్లుతో పాటు మూడు రాజధానులు బిల్లును కూడా గవర్నర్ కు పంపింది.. ఇక అప్పటి నుంచి గవర్నర్ ఈ బిల్లుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే…

ఈ క్రమంలో ఈ బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూల్, కార్యనిర్వాహ రాజధానిగా విశాఖలు ఏర్పడనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...