Home రాజకీయం Breaking- తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

Breaking- తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

CM KCR good news for Telangana farmers

0
156

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభించిన పది రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ నగదు జమ చేయనున్నారు.