శివుడ్ని చూపిస్తా అక్కడకు రండి నిత్యానంద బంపర్ ఆఫర్

-

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు స్వామీజీ నిత్యానంద, ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు ఇప్పుడు, ఇక భక్తులకి మంచి బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు స్వామివారు, మరి ఆ సంగతి ఏమిటో చూద్దాం.

- Advertisement -

తాను సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద ఇప్పుడు హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇక మీరు శివుడ్ని చూడాలి అని అనుకుంటే కైలాస దేశానికి రావాలి అని చెబుతున్నాడు, రెండు రాత్రులు, మూడు పగళ్లు తన దేశంలో ఉండే భాగ్యం కల్పిస్తానని బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.

మరి ఇక్కడకు వెళ్లాలి అంటే ముందుగా ఈ దేశానికి వీసా అప్లై చేసుకోవాలి.. మీరు ఈ మెయిల్ ద్వారా కైలాస దేశానికి వీసా కోసం అప్లై చేసుకునే సౌలభ్యం కల్పించాడు, ఇక భక్తులు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాకు వస్తే అక్కడ నుంచి ఆయన కైలాస దేశానికి ప్లైట్స్ అందుబాటులో ఉంటాయట. మరి చూడాలి ఎంత మంది వెళతారో ఆ దర్శనం కోసం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...