దేశం మొత్తంమ్మీద కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోయారో తెలుసా….

దేశం మొత్తంమ్మీద కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోయారో తెలుసా....

0
39
Medical workers in protective suits attend to novel coronavirus patients at the intensive care unit (ICU) of a designated hospital in Wuhan, Hubei province, China February 6, 2020. Picture taken February 6, 2020. China Daily via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. CHINA OUT.

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది… ఈ కరోనా వైరస్ భారత దేశంలో కూడా విస్తరిస్తోంది… ఇక దీన్ని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ చర్యలు ముమ్మరం చేస్తున్నారు…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 3,78,829 చేరుకోగా 16509 మందికి పైగా మృత్యువాత పడ్డారు… ఈరోజు మరో 602 కొత్త మరణాలు సంభవించినట్లు ఇటలీ ప్రకటించింది… దీంతో మృతుల సంఖ్య 6,077కు చేరుకుంది… ఇదే క్రమంలో భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య పెరగింది..

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 504 చేరుకోగా 37 మందికి పూర్తిగా స్వస్థత చేకూరింది… మాక్టివ్ కేసులు 457 మృతుల సంఖ్య 10కి చేరింది… రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ కావడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చర్యలకు ముమ్మరం చేస్తున్నారు..