ఏపీలో ఏం జరుగుతోంది… తెరపైకి నాలుగో రాజధాని

ఏపీలో ఏం జరుగుతోంది... తెరపైకి నాలుగో రాజధాని

0
23

ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు… దీనిపై స్పందించిన టీడీపీ మూడు రాజధానులు వద్దిని అంటోది… బీజేపీ మాత్రం జగన్ నిర్ణాయాన్ని స్వాగతిస్తోంది…

వీకేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అంటున్నారు… ఇక జనసేన పార్టీ మాత్రం టీడీపీ బాటలో నడుస్తోంది… వీరు కూడా ఒకే రాజధాని అంటున్నారు… జగన్ మూడు రాజధానుల ప్రకటనతో పాటు ఏపీ మరో రాజధాని కవాలంటూ రాయలసీమ విమోచన సమితి కన్విన్ నవీన్ కూమార్ డిమాండ్ చేశారు…

తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు… ప్రధాని నుంచి సీఎం వరకు అందకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారని అన్నారు… అందే తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు…