2022-23 ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..

0
34

ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 022 – 23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022 – 23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు.

సంక్షేమ పథకాల అమలు కోసం..

ఎస్సీ సబ్ ప్లాన్ః రూ. 18, 518 కోట్లు -గతేడాది రూ. 13,835 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ః రూ. 6, 145 కోట్లు -గతేడాది రూ. 5,318 కోట్లు

బీసీ సబ్ ప్లాన్ః రూ. 29, 143 కోట్లు -గతేడాది రూ. 28,238 కోట్లు

మైనార్టీ యాక్షన్ ప్లాన్ః రూ. 3,532 కోట్లు -గతేడాది రూ. 3,306 కోట్లు

ఈబీసీల సంక్షేమంః రూ. 6, 639 కోట్లు -గతేడాది రూ. 3, 743 కోట్లు

వైఎస్ఆర్ పెన్షన్ కానుకః రూ.18,000 కోట్లు

వైఎస్ఆర్ రైతు భరోసాః రూ. 3,900 కోట్లు

వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాః రూ.1802.04 కోట్లు

– ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ. 2000 కోట్లు

– రాష్ట్రీయ కృషి వికాస్ యోజనః రూ. 1750 కోట్లు

– కృషియోన్నతిః రూ. 760 కోట్లు

– రైతులకు విత్తన సరఫరాః రూ. 200 కోట్లు

– జీరో బేస్డ్ వ్యవసాయంః రూ. 87.27 కోట్లు

– అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ః రూ. 50 కోట్లు

– ధరల స్థిరీకరణ నిధి కోసంః రూ. 500 కోట్లు(మొత్తం నిధిః రూ. 3000 కోట్లు)

– జగనన్న విద్యా కానుకః రూ. 2,500 కోట్లు

– జగనన్న వసతి దీవెనః రూ. 2,083.32 కోట్లు

– డ్వాక్రా సంఘాలకు(రూరల్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 600 కోట్లు

-డ్వాక్రా సంఘాలకు(అర్బన్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 200 కోట్లు

– రైతులకు వడ్డీ లేని రుణాల కోసంః రూ. 500 కోట్లు

– వైఎస్ఆర్ కాపు నేస్తంః రూ. 500 కోట్లు

– జగనన్న చేదోడుః రూ. 300 కోట్లు

– వైఎస్ఆర్ వాహనమిత్రః రూ. 260 కోట్లు

– నేతనన్న నేస్తంః రూ. 199.99 కోట్లు

– మత్స్యకార భరోసాః రూ. 120.49 కోట్లు

– మత్స్యకారుల డీజిల్ సబ్సిడీః రూ. 50 కోట్లు

– జగనన్న తోడుః రూ. 20 కోట్లు

– ఈబీసీ నేస్తంః రూ. 590 కోట్లు

– వైఎస్ఆర్ ఆసరాః రూ. 6,400 కోట్లు

– వైఎస్ఆర్ చేయూతః రూ. 4,235 కోట్లు

– అమ్మ ఒడిః రూ. 6,500 కోట్లు

– కాపుల సంక్షేమంః రూ. 3,531.68 కోట్లు

– మైనార్టీల సంక్షేమంః రూ. 1750.50 కోట్లు

– ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ః రూ. 113.4 కోట్లు

– బ్రాహ్మణ కార్పొరేషన్ః రూ. 455. 23కోట్లు- ఇందులో అర్చకుల కోసంః రూ.122 కోట్లు

– ఏపీ రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 3, 088.99 కోట్లు

– ఏపీ కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 1,899.74 కోట్లు

– వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 915. 49 కోట్లు

– క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 314.02 కోట్లు

– ఈబీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంటుః రూ. 139.18 కోట్లు

– బీసీ కార్పొరేషన్ః రూ. 6345.82 కోట్లు

ఆరోగ్యంః

– వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీః రూ. 2000 కోట్లు

– ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 1603 కోట్లు

– నేషనల్ హెల్త్ మిషన్ః రూ. 2462.03 కోట్లు

– మెడికల్ కాలేజీలలో పనుల కోసంః రూ. 753.84 కోట్లు

– కొత్త మెడికల్ కాలేజీలు-ఆసుపత్రుల కోసంః రూ. 320 కోట్లు

– ఇదివరకే ఆసుపత్రులు ఉండి, మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 250.45 కోట్లు

-వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాః రూ. 300 కోట్లు

– ట్రైబల్ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసంః రూ. 170 కోట్లు

– 104 సర్వీసులుః రూ. 140 కోట్లు

-108 కోసంః రూ. 133.19 కోట్లు

– గవర్నమెంటు మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసంః రూ. 100 కోట్లు

– ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 500 కోట్లు

– ఎన్ హెచ్ ఎం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 695.88 కోట్లు

– ఆశా వర్కర్ల గౌరవ వేతనంః రూ. 343.97 కోట్లు

– ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ఃరూ. 218 కోట్లు

– ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ రూ. 250 కోట్లు

– రేషన్ బియ్యం కోసంః రూ,3100 కోట్లు

– బియ్యం డోర్ డెలివరీ కోసంః రూ. 200.02 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం ఎగుమతులుః

– ఎంఎస్ఎంఈలకుః రూ. 450 కోట్లు

– ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కు ఇన్సెంటీవ్ లుః రూ. 411.62 కోట్లు

– విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ః రూ. 236. 86 కోట్లు

– ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటీవ్ లుః రూ. 175 కోట్లు

– ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్సెంటీవ్ లుః రూ. 60 కోట్లు

– వైఎస్ఆర్ బీమాః రూ. 372.12 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖః

– అంగన్ వాడీలు కోసంః రూ. 1,517.64 కోట్లు

– అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసంః రూ. 1200 కోట్లు

– సంపూర్ణ పోషణ కోసంః రూ. 901.56 కోట్లు

– సంపూర్ణ పోషణ ప్లస్ కోసంః 201.82 కోట్లు

-వీటికి సంబంధించి మరిన్ని పోషణ కార్యక్రమాల కోసంః రూ.330 కోట్లు

– ఏపీ స్టేట్ మైనార్టీస్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ః రూ. 988.98 కోట్లు

– ఎన్ఆర్ఈజీఎస్ పథకం కోసంః రూ. 5000 కోట్లు

– వడ్డీ లేని రుణాలుః రూ. 600 కోట్లు

– నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ః రూ. 389.06 కోట్లు

– గ్రామీణ తాగునీటి సరఫరా కోసంః రూ. 1,149.93 కోట్లు

– స్వచ్ఛ భారత్ కోసంః రూ. 500 కోట్లు