హైదరాబాద్ పబ్ లపై ముగిసిన విచారణ..నిబంధనలు కఠినం చేయాలని హైకోర్టు ఆదేశం

0
43

హైదరాబాద్ పబ్ లపై హైకోర్టులో విచారణ ముగిసింది. రాత్రి 10 గంటల తరువాత పబ్ లలో డీజే సౌండ్ పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ముగ్గురు కమిషనర్ లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని కోర్టు తెలిపింది.