జగన్ కు సెల్యూల్ చేసిన జేసీ

జగన్ కు సెల్యూల్ చేసిన జేసీ

-

తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు… అంతేకాదండోయి జగన్ కు జేసీ సెల్యూట్ కూడా కొట్టారు…. ఇటీవలే ఏపీలో శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి…

- Advertisement -

ఈ సమావేశాలపై జేసీ స్పందించారు…. చంద్రబాబు నాయుడు హాయంలో కమ్మలకు న్యాయం జరుగలేదని కానీ జగన్ మోహన్ రెడ్డి హయంలో రెడ్లకు న్యాయం జరిగిందని అన్నారు…. ఇందుకు తాను జగన్ ను అభినందిస్తున్నానని అన్నారు…

ఆరోగ్య శ్రీ పై జగన్ కు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.,.. రాయలసీమ ప్రాజెక్టుల గురించి జగన్ బాగా మాట్లాడుతున్నారని అన్నారు…. నెల్లూరు జిల్లాలో మాఫియా చలరేగిపోతుందని ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు జేసీ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...