వ్యవసాయ బిల్లు ఎందుకు పెట్టారో చెప్పిన మోడీ…

-

వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోడీ ప్రశంశలు తెలిపారు… తాజాగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టామని అన్నారు… అయితే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు…

- Advertisement -

ఈ బిల్లులతో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని అన్నారు… ఇష్టం వచ్చినట్లు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని అన్నారు… ఇప్పటి దాక రైతులకు పూర్తిస్థాయిలు లాభాలు అందలేదని అన్నారు…

రైతులందరికి ఈ సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని మోడీ అన్నారు… అలాగే పంట ఫోలాలకు రక్షణ లభిస్తుందని అన్నారు… రైతులకు సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అన్నారు మోడీ…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...