వ్యవసాయ బిల్లు ఎందుకు పెట్టారో చెప్పిన మోడీ…

-

వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోడీ ప్రశంశలు తెలిపారు… తాజాగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టామని అన్నారు… అయితే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు…

- Advertisement -

ఈ బిల్లులతో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని అన్నారు… ఇష్టం వచ్చినట్లు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని అన్నారు… ఇప్పటి దాక రైతులకు పూర్తిస్థాయిలు లాభాలు అందలేదని అన్నారు…

రైతులందరికి ఈ సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని మోడీ అన్నారు… అలాగే పంట ఫోలాలకు రక్షణ లభిస్తుందని అన్నారు… రైతులకు సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అన్నారు మోడీ…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...