డబ్బుల కోసం ఏటీఎమ్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదు… మీ ఇంటికే డబ్బులు…. ఎలా అంటే….

డబ్బుల కోసం ఏటీఎమ్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదు... మీ ఇంటికే డబ్బులు.... ఎలా అంటే....

0
36

కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది… దీంతో ప్రజలందరు వారి వారి ఇళ్లకే పరిమితం అయ్యారు… ఎమర్జెన్సీ మినహా ఎవ్వరు బయటకు రాకూడని కండీషన్స్ పెట్టింది… దీంతో ప్రజల నిత్యవసర వస్తువులను డోర్ డెలివరి చేస్తున్నారు కొన్నిచోట్లు…

ఇక ఇదే క్రమంలో డబ్బులను కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు… డోర్ డెలివరీ చేస్తే వంద రుపాయలుచార్జ్ చేస్తున్నారు… లాక్ డౌన్ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఐసీఐసీఐ, కొటక్ మహేంద్ర బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ, యాక్సస్ బ్యాంకులు కస్టమర్లకు డబ్బులను ఇంటికి పంపిస్తున్నారు…

అత్యవసర డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకును సంప్రదించవచ్చు… ఎమర్జెన్సీ సమయంలో ఏ కస్టమర్ అయినా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు అయితే 5 వేల నుంచి 25 వేల వరకు మాత్రమే క్యాష్ అందిస్తుంది… ఇందుకు వందనుంచి 200 వందలు చార్జీలు చెల్లించాల్సి ఉంది…