రాజాసింగ్ శోభయాత్రపై ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. శ్రీరామనవమి రోజున గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించారని, దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సే అని ఓవైసీ వ్యాఖ్యానించారు. అతని ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారంటూ ఒవైసీ ప్రశ్నించారు. మేము లాడెన్‌, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా..? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే మహాత్మాగాంధీని కాల్చి చంపిన వారి ఫొటోలతో డ్యాన్స్ చేస్తున్న వారు ఎవరు? ఒసామా బిన్ లాడెన్ ఫోటో తీసి ఎవరైనా ఇలా చేసి ఉంటే మజ్లిస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...