ప్రైవేట్ జాబ్ చేసేవారికి భారీ షాక్… కోతలు సిద్దమవుతున్న 73% కంపెనీలు

ప్రైవేట్ జాబ్ చేసేవారికి భారీ షాక్... కోతలు సిద్దమవుతున్న 73% కంపెనీలు

0
37

లాక్ డౌన్ కారణంగా అనేకమంది జాబ్ కోల్పోవాల్సి వస్తుందని తాజాగా ఒక సర్వే ద్వారా వెల్లడైంది… భారత వ్యవస్తీ కృత ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారి వేతనాల్లో కొత్త అలాగే తొలగించేందుకు సిద్ధమవుతున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది… దాదాపు 68శాతం కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి తేలింది….దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1124 కంపెనీలు పాల్గొన్నాయి… ఈ సర్వే ఫలితాలను బట్టి దాదాపు 70 కంపెనీలు వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యాయి తేలింది… 57శాతం మంది యజమానులు ఉద్యోగులను తాత్కాలికం గా తీసేస్తామని 21శాతం కంపెనీలు శాశ్వతంగా రెండేళ్లపాటు ఉద్యోగం నుంచి తీసేస్తామని అంటున్నారు…