ఖాతా దారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన… స్టేట్ బ్యాంక్

ఖాతా దారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన... స్టేట్ బ్యాంక్

0
32

భారత ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సుభవార్త తెలిపింది…. మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిభందలను ఎత్తి వేస్తూ ఉత్తర్వ్యూలను జారీ చేసింది….

2018 ఏప్రెల్ నాటి నుంచి ఖాతా దారులు ప్రతీ ఒక్కరు కనీసం 5 వేల బ్యాలెన్స్ మేయిన్ టెన్ చేయాలని షరతులు విధించింది… లేదంటే ఫైన్ విధించేది ఇక దీనిపై ఖాతాదారుల నుంచి వ్యతిరేకతలు వస్తుండటంతో షరతులను ఎత్తివేసింది…

గత ఏడాది నుంచి పట్టణ ప్రాంతాల ఖాతాదారులు మూడు వేలు మెట్రో సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2 వేలు గ్రామీణ ప్రాంతాల వారు 1000 రూపాయలు బ్యాలెన్స్ తప్పని సరి మేయిన్ టెన్ చేయాలని షరతులు పెట్టిన సంగతి తెలిసిందే..