ఫ్లాష్..ఫ్లాష్- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..వారికి రేషన్, పింఛన్ బంద్

Sensational decision of Telangana government .. Ration and pension bandh for them

0
32

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాలపై వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా తీసుకొని వారికి ఇకపై రేషన్, పెన్షన్‌ను నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు. కాగా, కరోనా మూడో దశ రాకుండా ఆపాలంటే వ్యాక్సినేషన్ ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.