సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న విశాఖ మాజీ ఎమ్మెల్యే

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు.. ఆయన తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

- Advertisement -

కాగా ఆయన 2009, 2014లో యలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే… 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు… ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు…

కాగా ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే… ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...