హుజూరాబాద్ పై రేవంత్ రెడ్డి నజర్ : ఇంఛార్జీలు వీరే

0
44

త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్వం చేస్తున్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారి లిస్ట్ కింద ఉంది.

హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ.

నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్.

వీణవంక మండలం : ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్.

జమ్మికుంట మండలం : విజయ రమణారావ్, రాజ్ ఠాగూర్

జమ్మికుంట టౌన్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమురయ్య

హుజురాబాద్ మండలం : టి. నర్సారెడ్డి, లక్షణ్ కుమార్.

హుజురాబాద్ టౌన్ : బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు

ఇల్లంతకుంటా మండలం : నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కమలపూర్ మండలం : కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య.

కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త : కవ్వంపల్లి సత్యనారాయణ.

సమాచారం కొరకు : దొంతి గోపి.