ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన సీఎం జగన్ సర్కార్….

-

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది… రాఘురామ కృష్ణం రాజు ఇటీవలే తన గురించి అసత్య ఆరోపణలు చేశారని మంత్రి రంగనాధరాజు మండిపడ్డారు…. ఈమేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు…

- Advertisement -

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనను తన కుమారుడిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు అవినీతి ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు… తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అన్నారు… అందుకే తనపై చేసిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు…

దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు…తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అన్నారు… రఘురామ కృష్ణంరాజు తన దిష్టిబొమ్మ కూడా తగలబెట్టించారని మండిపడ్డారు రంగనాధరాజు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...