పెళ్లి కానివారు, భార్యాభర్తలు ఈ శ్లోకం చదివితే జరిగేది ఇదే

-

“కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే…!
నమః కామవిహారాయ కామ రూప ధరాయచ…!!

- Advertisement -

వివాహం కాని స్త్రీలు గానీ, పురుషులుగానీ ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యం నూట ఎనిమిది సార్లు మండలం పాటు ఏక దీక్షతో పఠిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం లోపించిన భార్యా భర్తలు ప్రతినిత్యం ఈ శ్లోకం పదకొండు సార్లు చొప్పున పఠిస్తూ వుంటే వారిద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గి ఒకరిపై మరొకరికి అనురాగం పెరుగుతుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...