బాలికపై ఒకే కుటుంబానికి చెందిన 16 మంది అత్యాచారం… ఆ తర్వాత ఏం జరిగిందంటే…

బాలికపై ఒకే కుటుంబానికి చెందిన 16 మంది అత్యాచారం... ఆ తర్వాత ఏం జరిగిందంటే...

0
32

తమిళనాడులోఘోరం జరిగింది… సుమారు 16 మంది బంధువుల చేతిలో అత్యాచారానికి గురి అయిన 10 సంవత్సరాల బాలిక ఇటీవలే మృతి చెందింది… ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….

తమిళనాడులోని వల్లుపురం జిల్లా బ్రహ్మదేశం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇద్దురు కుమార్తెలు… తమ ఇద్దరి పిల్లలను తన తల్లి స్వగ్రామం వద్ద వదిలో బ్రతుకు దెరువుకోసం వేరే ప్రాంతానికి వెళ్లింది… దీంతో ఆ ఇద్దరి చిన్నారులపై బంధువులే 16 మంది విడతల వారిగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు…

ఇంతలో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తెలు విషయం చెప్పడంతో ఆమె తన కూతురులను తీసుకుని హాస్టల్లో చదివించుకుంటోంది…. వారిపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని చిన్నారులు టీచర్లకు చెప్పారు… దీంతో వారు చైల్డ్ లైన్ కు సమాచారం అందించడంతో 16 మందిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు… ఇక అప్పటి నుంచి బంధువుల బెధిరింపులు ఎక్కువ కావడంతో ఆమె తన పిల్లలను తీసుకుని చైన్నైకి వచ్చింది… ఈ నేపథ్యంలోనే రెండవ కుమార్తె అస్వస్ధతకు గురి అయి మరణించింది…. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు…