బంగారం మరింత ప్రియం..ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

0
43

దేశంలో బంగారం ధర ప్రియమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.30 అధికమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ పది గ్రాముల బంగారం ధర రూ.49,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,330 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,330గా ఉంది.