ఆస్తికోసం తలలు పగలగొట్టుకున్నారు…. ఎక్కడో తెలుసా….

-

ఫొలం పంపకాల విషయంలో రెండు కుటుంబాలు తలలు పగలగొట్టుకున్నాయి.. ఈ ఘర్షణలో వదినను మరిది ఇనుపరాడ్డుతో దాడి చేశాడు… ములుగు వెంకటాపురంలో జరిగింది ఈ విషాదం…

- Advertisement -

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…ఫొలంకు సంబంధించిన వివాదంలో మరిది కృష్ణ మూర్తి వదిన లక్ష్మీ అనే వృద్దురాలిపై దాడి చేశాడు… ఈ దాడిలో వదినకు తీవ్రగాయాలు అయ్యాయి… దీంతో ఆమె స్థానికులు ఆసుపత్రికి తరలించారు..

కాగా ఫొలం పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరగుతున్న నేపధ్యంలో ఈ క్రమంలో మరిది కృష్ణమూర్తి వదినపై దాడి చేశాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...