ఆస్తికోసం తలలు పగలగొట్టుకున్నారు…. ఎక్కడో తెలుసా….

-

ఫొలం పంపకాల విషయంలో రెండు కుటుంబాలు తలలు పగలగొట్టుకున్నాయి.. ఈ ఘర్షణలో వదినను మరిది ఇనుపరాడ్డుతో దాడి చేశాడు… ములుగు వెంకటాపురంలో జరిగింది ఈ విషాదం…

- Advertisement -

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…ఫొలంకు సంబంధించిన వివాదంలో మరిది కృష్ణ మూర్తి వదిన లక్ష్మీ అనే వృద్దురాలిపై దాడి చేశాడు… ఈ దాడిలో వదినకు తీవ్రగాయాలు అయ్యాయి… దీంతో ఆమె స్థానికులు ఆసుపత్రికి తరలించారు..

కాగా ఫొలం పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరగుతున్న నేపధ్యంలో ఈ క్రమంలో మరిది కృష్ణమూర్తి వదినపై దాడి చేశాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...