Breaking: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

0
33

మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్, ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్ వంద పర్సంటైల్ సాధించారు.